ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - crime news in guntoor

మంచినీటి కోసం బావి దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన గుంటూరులో జిల్లా మాచర్ల మండల పరిధిలో జరిగింది.

Two children died  fell in  to a  well
Two children died fell in to a well

By

Published : Aug 9, 2020, 6:46 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో ఇద్దరు పిల్లలు బావిలో పడి మరణించారు. చింతలతాండాకు చెందిన రామవత్ మధు(9) రామవత్ కల్యాణి (15) తల్లిదండ్రులతో కలిసి సరదాగా పొలానికి వెళ్లారు. అక్కడ మంచి నీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్లగా... ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డారు. తల్లిదండ్రులు గమనించి వారిని కాపాడే లోపే చనిపోయారు. చిన్నారుల మృతితో తండాలో విషాదఛాయలు అమలుకున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details