ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాటేసిన కరోనా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - Corona dead in the dhungirala

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది.

కరోనాతో ముగ్గురు మృతి
కరోనాతో ముగ్గురు మృతి

By

Published : May 16, 2021, 9:40 AM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కెమిశెట్టి నటరాజేశ్వరి(56) అనే ఉపాధ్యాయురాలు..ఈనెల 4న కరోనాతో మృతి చెందారు. ఆమె పెద్దకుమారుడు ప్రదీప్ చంద్ర (35) సైతం.. ఈనెల 11న కోవిడ్​తో మరణించారు.

చిన్న కుమారుడు విజయకృష్ణ (32) ను కూడా కరోనా బలి తీసుకుంది. ఆయన నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని రోజుల వ్యవధిలో ముగ్గురిని కోల్పోయిన కుటుంబీకులు.. తీవ్ర విషాదంలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details