ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్లలో విషాదం... సముద్రంలో పడి బాలుడు మృతి - బాపట్లలో సముద్రంలో పడి బాలుడు మృతి

గుంటూరు జిల్లా బాపట్లలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.

సముద్రంలో పడి బాలుడు మృతి

By

Published : Nov 11, 2019, 8:33 PM IST

సముద్రంలో పడి బాలుడు మృతి

గుంటూరు జిల్లా బాపట్లలో విషాదం జరిగింది. సముద్ర స్నానానికి వెళ్లిన తొమ్మిదేళ్ల బాలుడు మహేష్.. ప్రమాదవశాత్తూ చెందాడు. ప్రకాశం జిల్లా ఈపూరు పాలానికి చెందిన మహేష్... చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. దగ్గరలో ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన సమయంలో.. ఈ సంఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details