గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన వారికి అభినందలు తెలిపారు. అనంతరం పార్టీలకు అతీతంగా మంచిపేరుతో అందరిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు.
పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణం - gunturdistrict
పిడుగురాళ్లలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
![పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4106902-761-4106902-1565523877275.jpg)
new working class swearing progaram at guntur
దేవస్థానానికి కొత్త పాలకుల ప్రమాణ స్వీకారం...