ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగు తమ్ముళ్లు గెలవడం ఖాయం' - వై.వెంకట్రావు

తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యుడు, తెదేపా నేత  వై.వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన తెలుగు మహిళ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు వై.వెంకట్రావు

By

Published : Apr 8, 2019, 11:37 PM IST

తెలుగు మహిళ ర్యాలీ

తెలుగు మహిళల ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయంగా కనిపిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన తెలుగు మహిళ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా గాలి వీస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే...విజయాన్నందిస్తాయని అన్నారు. తెదేపా మహిళలు అండగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details