నివర్ తుపాన్ బాధిత రైతులకు అండగా... గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు రైతు దీక్ష చేపట్టారు. తెనాలి మార్కెట్ కూడలి వద్ద చేపట్టిన రైతు దీక్షలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కొనసాగునుంది. తక్షణమే వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
నివర్ తుపాను బాధితులకు అండగా తెదేపా నేతల దీక్ష - గుంటూరుజిల్లా వార్తలు
తెనాలిలో తెదేపా నేతలు రైతు దీక్ష చేపట్టారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఈ దీక్షకు పూనుకున్నారు.
![నివర్ తుపాను బాధితులకు అండగా తెదేపా నేతల దీక్ష tdp-leaders-deeksha-in-tenali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9894695-1013-9894695-1608099366336.jpg)
తెనాలిలో తెదేపా నేతలు రైతు దీక్ష