సీఎం జగన్పై గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో తెదేపా నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని అందులో పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి:రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్