ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీస్​ స్టేషన్​లో రైతులకు తెదేపా నేత పరామర్శ

By

Published : Jan 6, 2020, 7:12 PM IST

అమరావతిలో మీడియాపై దాడి చేశారన్న ఆరోపణలతో తెనాలి పోలీస్ స్టేషన్​లో ఉంటున్న రైతులను.. తెదేపా నేత అన్నాబత్తుని జయలక్ష్మి పరామర్శించారు. రైతుల్ని ఇలా అరెస్టు చేయడం దారుణమని ఆమె అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చి.. వాటికోసం పోరాడుతున్న వారిని ఇబ్బంది పెట్టడం తగదని వ్యాఖ్యానించారు.

tdp leader jayalakshmi visitation to amaravathi farmers at tenali police statio
అన్నాబత్తుని జయలక్ష్మి

రైతులను పరామర్శించిన అన్నాబత్తుని జయలక్ష్మి

.

ABOUT THE AUTHOR

...view details