ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల గృహం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు - మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాద్​ హఠాన్మరణం

కోడెల గృహం వద్దకు తెదేపా నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారని పలువురు నేతలు తెలిపారు.

కోడెల గృహం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు

By

Published : Sep 17, 2019, 12:03 AM IST

కోడెల గృహం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు

మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాద్​ హఠాన్మరణం విషయం తెలుసుకుని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన తెదేపా నేతలు, కార్యకర్తలు గుంటూరులోని ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details