ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో స్వరూపానందస్వామికి అమరావతి నిరసన సెగ - స్వరూపానందస్వామికి గుంటూరులో అమరావతి నిరసన సెగ

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వేంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వరూపానంద స్వామి వాహనానికి అడ్డుకున్నారు. యాగాలు చేసి జగన్‌ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చూడాలన్నారు.

swarupananda struck by amaravathi protest in guntur
గుంటూరులో స్వరూపానంద స్వామికి అమరావతి నిరసన సెగ

By

Published : Feb 7, 2020, 2:07 PM IST

Updated : Feb 7, 2020, 2:40 PM IST

గుంటూరులో స్వరూపానంద స్వామికి అమరావతి నిరసన సెగ
Last Updated : Feb 7, 2020, 2:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details