ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో బంధువులను పరామర్శించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు - గుంటూరులో పర్యటించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యటించారు. బంధువుల ఇంటికి వెళ్లిన ఆయన.. ఇటీవ కరోనా బారిపడ్డ వారిని పరామర్శించారు.

Justice Lau Nageswara Rao at Chilakaluripet
జస్టిస్ లావు నాగేశ్వరరావు

By

Published : Jun 21, 2021, 1:54 PM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. బంధువులు తేళ్ల సుబ్బారావు, లాహిరి హాస్పిటల్ అధినేత డా. తేళ్ల సత్యంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఇటీవల కరోనా బారినపడిన బంధువులు కొల్లా పున్నారావు, నాగేశ్వరమ్మ దంపతులను పరామర్శించి ధైర్యం చేప్పారు. అనంతరం చిన్ననాటి స్నేహితులను కలిసి ముచ్చటించారు. చిలకలూరిపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి విజయ్ కుమార్.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ABOUT THE AUTHOR

...view details