ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధికి కావాల్సింది రాజధానులు కాదు..హోదా: శైలజానాథ్​ - latest news of congress metting in guntur

ముఖ్యమంత్రి చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... వైకాపా తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని... మూడు రాజధానులు కాదని అభిప్రాయపడ్డారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్... హోదా కోసం 23 మంది ఎంపీలున్నా ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.

state pcc president silajanath interview on 3 capital issue
సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్

By

Published : Feb 10, 2020, 5:35 PM IST

ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​

ఇదీ చూడండి:

'ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి చిచ్చు పెట్టారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details