ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వగ్రామానికి చేరుకున్న ఎస్ఈసీ... అధికారుల ఘనస్వాగతం

By

Published : Jan 31, 2021, 6:28 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్... ఆదివారం తన స్వగ్రామంలో పర్యటించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చేరుకున్న రమేశ్​ కుమార్​కు స్థానిక అధికారులు, గ్రామస్థులు స్వాగతం పలికారు.

state electio Commissioner nimmagadda ramesh kumar arriving his home town in guntur district
స్వగృహానికి చేరుకున్న ఎస్ఈసీ

స్వగృహానికి చేరుకున్న ఎస్ఈసీ

గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని స్వగృహానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ చేరుకున్నారు. ఎస్‌ఈసీకి స్థానిక తహసీల్దార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అధికారులతో ముచ్చటించిన రమేశ్​ కుమార్... తమ ఇంటిని తహసీల్దార్‌కు చూపించారు.

ABOUT THE AUTHOR

...view details