ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tammineni Seetaram: ఆస్పత్రి నుంచి కోలుకుని సభాపతి డిశ్చార్జ్

By

Published : Jun 5, 2021, 7:19 PM IST

సభాపతి తమ్మినేని సీతారాం ఈ నెల 1న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల అనంతరం.. ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తనకు మెరుగైన వైద్యం అందించినందుకు.. వైద్యులకు తమ్మినేని కృతజ్ఞతలు తెలిపారు.

speaker tammineni seetharam discharged from tadepalli manipal hospital
ఆస్పత్రి నుంచి కోలుకుని సభాపతి డిశ్చార్జ్

సభాపతి తమ్మినేని సీతారామ్ జ్వరం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జ్వరంతో ఈ నెల 1 గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల చికిత్స తీసుకున్న అనంతరం.. ఆయన డిశ్చార్జయ్యారు. తనకు మెరుగైన చికిత్స అందించినందుకు.. సభాపతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details