ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎంపీ కార్యాలయంపై దుండగుల దాడి..! - గుంటూరులో ఎంపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయంపై... గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. ఆ కార్యాలయాన్ని డీఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు.

Some unidentified thugs attack the camp office of Narasaraoopeta YCP MP Lau Sri Krishna Devarayalu guntur district
ఎంపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వీరారెడ్డి

By

Published : Dec 5, 2019, 5:40 PM IST

గుంటూరులో ఎంపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్యాంపు కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. పెంట్​హౌస్ అద్దాలు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి కార్యాలయంలోకి ప్రవేశించి పెంట్​హౌస్ అద్దాలు ధ్వంసం చేశారని వాచ్​మెన్ జగదీష్ తెలిపారు. ఈ ప్రాంతంలో కార్యాలయాన్ని ఖాళీ చేయాలని దుండగులు అన్నట్లు వాచ్​మెన్ చెప్పారు. ఎంపీ కార్యాలయాన్ని డీఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు. దాడిపై కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు.
ఇదీ చదవండీ:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details