ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధూళిపాళ్ల అరెస్టుకు నిరసనగా సొసైటీ అధ్యక్షులు, పాడి రైతుల ఆందోళన - ధూళిపాళ్ల అరెస్టుకు నిరసనగా గుంటూరులో ఆందోళనలు

సంగం డైయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరెస్టుకు నిరసనగా.. సొసైటీ అధ్యక్షులు, పాడి రైతులు గుంటూరులో ఆందోళన చేపడుతున్నారు. నరేంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

protest
protest

By

Published : Apr 29, 2021, 5:18 PM IST

సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరెస్టుకు నిరసనగా.. సొసైటీ అధ్యక్షులు, పాడి రైతులు గుంటూరులో ఆందోళన చేపడుతున్నారు. జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, గోళ్లమూడిపాడు తదితర గ్రామాల్లో పాల కేంద్రాల వద్ద పాడి రైతులు నిరసన దీక్షను చేపడుతున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నరేంద్ర కుమార్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details