ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ధర్నా - SFI DARNA FOR STUDENT PROBLEMS

మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనీ, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

విద్యార్థలు సమస్యలు పరిష్కరించాలి..ఎస్ఎఫ్ఐ ధర్నా

By

Published : Aug 7, 2019, 4:54 PM IST

విద్యార్థలు సమస్యలు పరిష్కరించాలి..ఎస్ఎఫ్ఐ ధర్నా

సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరు బాపట్ల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అనంతరం బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులంతా కలసి ధర్నా నిర్వహించారు. పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనీ... బీసీ, ఎస్సీ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్​ శ్రీనివాస్​కి వినతి పత్రాన్ని సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details