ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు - guntur district crime

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని లంకల్లో... అక్రమంగా నిల్వఉంచిన 2,400 లీటర్ల బెల్లం ఊటను దుగ్గిరాల స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు ధ్వంసం చేశారు.

seb officers attack on wine manufacturing plants in kolluru guntur district
నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు

By

Published : Jan 10, 2021, 1:07 AM IST

గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని ఊపురులంక, చిలుమూరులంక, అన్నవరపులంకలో నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. తెనాలి పోలీసుల సహాయంతో నిర్వహించిన ఈ దాడులలో సారా తయారీకి ఉపయోగించే 2,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details