ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి-రేపల్లె రైల్వేలైన్​ను పరిశీలించిన ఎస్​సీఆర్​ఎస్​ కమిషనర్​ - తెనాలి రేపల్లె రైల్వేలైన్​ విద్యుద్దీకరణ పనులు పరిశీలన

సౌత్​ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్​ అభయ్ కుమార్​ రాయ్.. గుంటూరు జిల్లాలో పర్యటించారు. తెనాలి-రేపల్లె రైల్వే మార్గం విద్యుద్దీకరణ పనులు పరిశీలించారు. విద్యుత్ సాయంతో ఈ మార్గంలో త్వరలో రైళ్లు నడపనున్నారు.

tenali repalle railway line electrical works, tenali repalle railway line works visit by scr safety commissioner
తెనాలి రేపల్లె రైల్వేలైన్​ విద్యుద్దీకరణ పనులు, తెనాలి రేపల్లె విద్యుద్దీకరణ పరిశీలించిన ఎస్​సీఆర్​ఎస్​ కమిషనర్

By

Published : Mar 28, 2021, 8:55 PM IST

గుంటూరు జిల్లా తెనాలి-రేపల్లె రైల్వే మార్గంలో పూర్తైన విద్యుద్దీకరణ పనులను.. సౌత్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ అభయ్ కుమార్ రాయ్ పరిశీలించారు. ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం సీఆర్​ఎస్​ తనిఖీ జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కమిషనర్ నివేదిక అనంతరం ఈ మార్గంలో విద్యుత్ సాయంతో రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details