గుంటూరు జిల్లా తెనాలి-రేపల్లె రైల్వే మార్గంలో పూర్తైన విద్యుద్దీకరణ పనులను.. సౌత్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ అభయ్ కుమార్ రాయ్ పరిశీలించారు. ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం సీఆర్ఎస్ తనిఖీ జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కమిషనర్ నివేదిక అనంతరం ఈ మార్గంలో విద్యుత్ సాయంతో రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు.
తెనాలి-రేపల్లె రైల్వేలైన్ను పరిశీలించిన ఎస్సీఆర్ఎస్ కమిషనర్ - తెనాలి రేపల్లె రైల్వేలైన్ విద్యుద్దీకరణ పనులు పరిశీలన
సౌత్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ అభయ్ కుమార్ రాయ్.. గుంటూరు జిల్లాలో పర్యటించారు. తెనాలి-రేపల్లె రైల్వే మార్గం విద్యుద్దీకరణ పనులు పరిశీలించారు. విద్యుత్ సాయంతో ఈ మార్గంలో త్వరలో రైళ్లు నడపనున్నారు.
తెనాలి రేపల్లె రైల్వేలైన్ విద్యుద్దీకరణ పనులు, తెనాలి రేపల్లె విద్యుద్దీకరణ పరిశీలించిన ఎస్సీఆర్ఎస్ కమిషనర్