ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2020, 3:22 PM IST

ETV Bharat / state

బంధువుల ఇంటికి వచ్చిన దర్శకుడు అనిల్​ రావిపూడి

సరిలేరు నీకెవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చారు. బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తన కెరీర్​లోనే ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన హీరో మహేష్ బాబును ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఎఫ్​2తో రూ.80 కోట్లు షేర్​ రాగా ఈ చిత్రంతో రూ.130 కోట్లు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

sarileru nikevvaru movie director came to guntur dst chilakalori peta
సరిలేరు నీకెవ్వరూ సినిమా పై హర్షం వ్యక్తం చేస్తున్న దర్శకుడు అనీల్

సరిలేరు నీకెవ్వరు విజయంపై దర్శకుడి హర్షం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details