ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు' - కరోనాపై గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కామెంట్స్

ప్రజల స్వీయ నియంత్రణ పాటించటం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. వైరస్​ను నియంత్రించటంలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు
కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు

By

Published : Apr 4, 2020, 6:56 PM IST

కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు.గుంటూరులో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవరిస్తుందన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటోన్మెంట్ ఏరియాలుగా ప్రకటించమన్నారు. హై అలెర్ట్​గా ప్రకటించిన ప్రాంతాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details