గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని.. లారీ ఢీ కొట్టింది. ఘటనలో మంగళగిరి బాప్టిస్టుపేటకు చెందిన గడ్డం మల్లేశ్వరరావు మృతి చెందగా ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు తీసుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు నెలల వ్యవధిలో..