గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొనటంతో లారీ నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక అధికారులు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద రెండు లారీలు ఢీ తాజా వార్తలు
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లి పరిధిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ఈ ప్రమాదం జరిగింది.
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు