ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Accident: కారు-ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి

By

Published : Nov 11, 2021, 8:36 PM IST

గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

కారు,ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి
కారు,ద్విచక్రవాహనం ఢీ..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఘోర రోడ్డు (road accident) ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా..మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details