పెదనందిపాడులో జెండా ఎగరేసిన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు - పూజలు చేసిన ఎంపీ కృష్ణదేవరాయలు
గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు జాతీయ జెండా ఎగురవేశారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పూజలు చేశారు. గ్రామస్థులు ఆయనను సత్కరించారు

ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు
.