ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట - అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

అగ్రిగోల్డ్ బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

By

Published : Feb 20, 2019, 10:11 PM IST

హైకోర్టు ఆదేశాలతో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం లభించనుంది. 10 వేలలోపు డిపాజిట్ దారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. సొమ్ము చెల్లించేందుకు డిపాజిట్‌దారుల నుంచి ఈ నెల 22 నుంచి మార్చి 8 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ హరిహరనాథ శర్మ షెడ్యూల్ విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details