ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో రెడ్ జోన్.. కఠినంగా ఆంక్షల​ అమలు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 58కి చేరింది. ఒక్క గుంటూరు నగరంలోనే 43 మంది బాధితులు తేలారు. నరసారావుపేటలో అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.

By

Published : Apr 11, 2020, 12:37 PM IST

red zone implenting strictly in guntur dst
గుంటూరులో పక్కాగా రెడ్​జోన్​ అమలు

గుంటూరులో పక్కాగా రెడ్​జోన్​ అమలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలను అందిస్తున్నారు. రెడ్‌జోన్లలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్​పీ. చంద్రశేఖర్‌ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details