ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో రెడ్ జోన్.. కఠినంగా ఆంక్షల​ అమలు - latest news of corona in guntur dst

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 58కి చేరింది. ఒక్క గుంటూరు నగరంలోనే 43 మంది బాధితులు తేలారు. నరసారావుపేటలో అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.

red zone implenting strictly in guntur dst
గుంటూరులో పక్కాగా రెడ్​జోన్​ అమలు

By

Published : Apr 11, 2020, 12:37 PM IST

గుంటూరులో పక్కాగా రెడ్​జోన్​ అమలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలను అందిస్తున్నారు. రెడ్‌జోన్లలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ అమలు తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్​పీ. చంద్రశేఖర్‌ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details