ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 5, 2020, 12:05 AM IST

ETV Bharat / state

'అమరావతి అనే పేరునే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారు'

అమరావతి అనే పదాన్నే సీఎం జగన్ మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అమరావతి - అనంతపురం మార్గాన్ని కుదించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. పేదలకు ఉగాదికి స్థలాలు ఇస్తామన్న పాలకులు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టి స్థలాలు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో నారా లోకేశ్​ను వైకాపా నేతలు అడ్డుకోవడంపై మండిపడ్డారు.

prathipati pullarao speech about amaravathi in gutnur dst
దీక్షలో మాట్లాడుతున్న ప్రత్తిపాటి పుల్లారావు

దీక్షలో మాట్లాడుతున్న ప్రత్తిపాటి పుల్లారావు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details