ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2020, 12:50 PM IST

ETV Bharat / state

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 800 లీటర్ల బెల్లం ఊటను సత్తెనపల్లి ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.

police take over alcohol in phirangipuram
పిరంగీపురంలో నాటుసారా బట్టీలపై దాడులు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో 800 లీటర్ల బెల్లం ఊటను సత్తెనపల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు.

నాటుసారా విక్రయాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు.. అధికారులు దాడులు చేయగా.. బెల్లం ఊటను గుర్తించారు. ఇలాంటి చర్యలు సహించేది లేదని సీఐ మారయ్య హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details