గుంటూరు జిల్లా పేరేచర్ల కైలాసగిరి వద్ద కోడి పందాల స్థావరాలపై.. మేడికొండూరు పోలీసులు దాడులు నిర్వహించారు. పది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి ఒక కోడి పుంజు, నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి... పది మంది అరెస్టు - kailasagiri news updates
గుంటూరు జిల్లా కైలాసగిరిలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేసి... పది మందిని అరెస్టు చేశారు.
కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి