ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 6, 2020, 12:03 PM IST

ETV Bharat / state

వైద్యురాలికి కరోనా... 200 మందికి నిర్ధరణ పరీక్షలు

వైద్యులు, అధికారులపై కూడా కరోనా ప్రతాపం చూపుతోంది. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురూపాడు వైద్యురాలికి కరోనా సోకింది. దీంతో ఆమె ప్రైమరీ కాంటాక్టులు సుమారు 200 మంది ఉండడంతో వారందరికీ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు.

వైద్యురాలికి కరోనా... 200 మందికి నిర్ధరణ పరీక్షలు
వైద్యురాలికి కరోనా... 200 మందికి నిర్ధరణ పరీక్షలు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో 200 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఫిరంగిపురం మండలం నుదురూపాడు ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యురాలికి కొవిడ్ సోకింది. దీంతో ఆమె ప్రైమరీ కాంటాక్టులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details