ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వరగాని గ్రామ సమీపంలో జరిగింది. ప్రత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన శేషయ్య రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Feb 29, 2020, 10:14 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details