ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరకుల కోసం.. బారులు తీరిన మాజీ సైనికులు - senior army persons

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆర్మీ క్యాంటీన్ దగ్గర నిత్యావసర సరకుల కోసం మాజీ సైనికులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

praksam district
ఆర్మీ క్యాంటీన్ టోకెన్ల కోసం బారులు తీరిన ప్రజలు

By

Published : May 7, 2020, 7:39 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో లాక్ డౌన్ ‌నేపథ్యంలో 2 నెలల తర్వత ఆర్మీ క్యాంటీన్ నేడు తెరుచుకుంది. నిత్యావసర సరుకుల కోసం మాజీ సైనికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వారిని నిలువరించటం కోసం ప్రతి ఒక్కరు గొడుగు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని నిబంధనలు విధించారు. క్యూ పాటించాలంటూ కట్టడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details