ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 7, 2020, 8:29 PM IST

ETV Bharat / state

నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రహదారి మధ్యలో ఓ వాహనం నిలిచిపోయింది. ఫలితంగా ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

people face problems with  stopped vehicle on the road at pratthipadu guntur district
నడిరోడ్డులో నిలిచిన వాహనం... ఇబ్బందులు పడ్డ జనం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని గుంటూరు ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన వాహనం నిలిచిపోయింది. విజయవాడ నుంచి చీరాల వెళ్తున్న ఆ వాహనం... ప్రత్తిపాడులో మరమ్మతులకు గురైంది. ఫలితంగా ఆరు గంటల పాటు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details