ఇసుక కొరత.. తీసింది మరో కార్మికుడి ప్రాణం గుంటూరు జిల్లా బాపట్ల మండలం భర్తిపూడి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నలికుర్తి రమేష్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు నెలలుగా పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బంధువులు తెలిపారు. కుటుంబాన్ని పోషించటం భారంగా మారి.. మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు వివరించారు.
ఇదీ చదవండి: