గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో ప్రమాదవశాత్తు వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బరాజు.. సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. కాళ్ళు, చేతులు కడుక్కుంటుడగా పట్టుతప్పి... కాలుజారి చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చెరువులో మునిగి వ్యక్తి మృతి - guntur district news today
గుంటూరు జిల్లా పెదగొల్లపాలెంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు.
![చెరువులో మునిగి వ్యక్తి మృతి one man died in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945987-191-6945987-1587883641325.jpg)
చెరువులో మునిగి వ్యక్తి మృతి