ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2020, 8:15 PM IST

ETV Bharat / state

నరసారావుపేటలో మరో 7 కరోనా కేసులు నమోదు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 214కు చేరింది.

new corona cases registered in narasaraopeta at guntur district
నరసారావుపేటలో మరో 7 కరోనా కేసులు నమోదు


గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొత్తగా మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో 35 కేసులు నమోదు కాగా వాటిలో 7 కేసులు నరసరావుపేటలో నమోదుకావడంతో... పట్టణ ప్రజలను ఆందోళనకు గురవుతున్నారు. వీటితో పట్ఠణంలోని మొత్తం కేసుల సంఖ్య 214కు చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున పట్టణ ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details