ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2020, 2:10 PM IST

ETV Bharat / state

'వాళ్లు వస్తే ఎందుకు భయపడుతున్నారు సీఎం గారు'?

మహిళలపై పోలీసుల తీరును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆడపడుచులను బూటు కాలుతో తన్నటంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 144 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లల్లో బందించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముసుగులో జరిగిన అరాచకాలను కమిషన్ దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

nara lokesh tweet  about  police behavior on ladies in amaravathi
నారా లోకేష్

.

ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిపై మండిపడ్డ నారాలోకేశ్

ABOUT THE AUTHOR

...view details