రాష్ట్రంలోని సమస్యలపై స్పందిస్తూ... ప్రభుత్వాన్ని ప్రశ్నించే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఇసుక కొరతపై నిరసన దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరు జిల్లా సచివాలయం ఎదుట దీక్ష చేయనున్నారు.
ఇసుక కొరతపై నారా లోకేశ్ దీక్ష - నారా లోకేశ్ దీక్ష
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించే నారా లోకేశ్... ఇప్పుడు ఇసుక కొరతపై నిరసన దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేయనున్నారు.
నారా లోకేశ్ దీక్ష