గుంటూరులో రమ్యని చంపేసిన 12 గంటల తరువాత ముఖ్యమంత్రి జగన్ స్పందించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తప్పుబట్టారు. హత్య మధ్యాహ్నం జరిగితే సీఎం నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. జగన్.. తన పాలనతో ఇంకెంతమంది అమ్మాయిల్ని బలి చేస్తారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రమ్య హత్య జరిగినప్పుడు.. సీఎం జగన్ నిద్రపోతున్నారా?' - హత్య
రమ్య హత్యపై సీఎం ఆలస్యంగా స్పందించారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇలాంటి పాలనతో ఇంకెంతమంది అమ్మాయిల్ని బలి చేస్తారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['రమ్య హత్య జరిగినప్పుడు.. సీఎం జగన్ నిద్రపోతున్నారా?' లోకేష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12784283-1106-12784283-1629047665795.jpg)
లోకేష్