నన్నపనేని రాజకుమారి
'రాజకీయ లబ్ధి కోసమే మోదీ సభ' - criticises
సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ప్రధాని మోదీ రాజకీయాలు చేసేందుకే ఆంధ్రప్రదేశ్కు వచ్చారని... రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న సైనికులను వదిలి... మోదీ విశాఖలో సభ పెట్టడం సరికాదన్నారు.

నన్నపనేని రాజకుమారి
Last Updated : Mar 2, 2019, 5:13 PM IST