ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు మంగళదాస్‌ నగర్‌లో వ్యక్తి హత్య

By

Published : Sep 2, 2021, 12:18 PM IST

Updated : Sep 2, 2021, 1:12 PM IST

murder
murder

12:15 September 02

గొడవ ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్య

గుంటూరు మంగళదాస్‌ నగర్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఆపేందుకు వెళ్లిన సత్యనారాయణపై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Last Updated : Sep 2, 2021, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details