ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి

By

Published : Feb 23, 2020, 6:34 PM IST

అమరావతి పరిరక్షణ ఐకాస మహిళా సభ్యులపై వైకాపా ఎంపీ సురేశ్‌ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. గుంటూరు జిల్లా లేమల్లెలో ఎంపీని ఐకాస మహిళా నేతలు అడ్డుకున్నారు. జై అమరావతి అనాలంటూ ఎంపీ సురేశ్​ను కోరారు. తాను అననంటూ ఆయన కారు ఎక్కారు. ఎంపీని మహిళలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. దీనితో సురేశ్​ అనుచరులు తమ ఎంపీని ఆపుతారా అంటూ వారిపై దాడి చేశారు.

MP Suresh's followers attacked womens
MP Suresh's followers attacked womens

ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details