ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని రైతులపైకి దూసుకొచ్చిన ఎంపీ సురేశ్‌ వాహనం

By

Published : Feb 23, 2020, 5:17 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ వాహనం అతివేగంతో రాజధాని రైతులపైకి దూసుకొచ్చింది. అమరావతిలోని అమరేశ్వరుని ఆలయం వద్ద జరిగిన ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.

mp suresh car
mp suresh car

రాజధాని రైతులపైకి దూసుకొచ్చిన ఎంపీ సురేశ్‌ వాహనం

గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ కాన్వాయ్‌లోని ఓ కారు అమరావతి శివారులో రైతులపైకి దూసుకొచ్చింది. అమరేశ్వరుని ఆలయం వద్ద రోడ్డు పక్కన రాజధాని రైతులు, మహిళలు నిల్చుని ఉండగా... వారిని తగులుకుంటూ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తుళ్లూరు వాసి తాడికొండ హనుమంతరావు కాలికి గాయమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంపీ కారులోనే ఉన్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details