ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​కు డొక్కా మాణిక్య వరప్రసాద్ కృతజ్ఞతలు - సీఎం జగన్​ను కలిసిన డొక్కా వార్తలు

తనకు వైకాపా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్​కు డొక్కా మాణిక్య వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

mlc dokka manikya varaprasad meets cm jagan
సీఎం జగన్​ను కలిసిన ఎమ్మెల్సీ డొక్కా

By

Published : Jul 1, 2020, 9:52 AM IST

వైకాపా ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అంబటి రాంబాబు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details