ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 21, 2020, 3:34 PM IST

ETV Bharat / state

రెడ్ క్రాస్ కార్యాలయ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గుంటూరులో రెడ్ క్రాస్ కార్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే గిరిధర్ ఫేస్ షీల్డ్స్, మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలని కోరారు.

mla-giridhar
mla-giridhar

గుంటూరు రెడ్ క్రాస్ కార్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే గిరిధర్ ఫేస్ షీల్డ్స్, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా ఆపత్కాలంలో మానవతావాదులు స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. వైరస్​కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సంఘీభావంగా నిలవాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ ప్రజలందరి బాధ్యతని...ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే గిరిధర్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details