గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు.. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో అంబటి రాంబాబు పలువురితో కలిసి స్టెప్పులేశారు.
Ambati Rambabu: మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు - ap latest news
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇదివరకే రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డ ఆయన.. మూడోసారి పాజిటివ్గా తేలారు.
![Ambati Rambabu: మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14199614-1049-14199614-1642314763050.jpg)
మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Last Updated : Jan 16, 2022, 4:59 PM IST