గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు.. ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో అంబటి రాంబాబు పలువురితో కలిసి స్టెప్పులేశారు.
Ambati Rambabu: మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇదివరకే రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డ ఆయన.. మూడోసారి పాజిటివ్గా తేలారు.
మరోసారి కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Last Updated : Jan 16, 2022, 4:59 PM IST