ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాగర్​ కుడికాల్వ ద్వారా రబీకి నీరందిస్తాం' - latest news on guntur

గుంటూరు జిల్లాకు సాగర్ కుడికాల్వ ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో... అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు.

గుంటూరు అభివృద్ధిపై మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు

By

Published : Nov 23, 2019, 8:26 PM IST

'సాగర్​ కుడికాల్వ ద్వారా రబీకి నీరందిస్తాం'

గుంటూరులో భూగర్భ మురుగుకాల్వ పనులతో దెబ్బతిన్న రహదారులకు... యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయనున్నామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు వివరించారు. శ్రీరంగనాథరాజు అధ్యక్షతన గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో... అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం జరిగింది. సాగర్ కుడికాల్వ ద్వారా రబీలో ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details