మంత్రి పత్తిపాటి ఓటేశారు.. గెలిపించాలన్నారు! - మంత్రి పత్తిపాటి పుల్లారావు
కృష్ణా - గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు... గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి పత్తిపాటి పుల్లారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పత్రిపాటి పుల్లారావు.
ఇవి కూడా చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు
TAGGED:
మంత్రి పత్తిపాటి పుల్లారావు