ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 24, 2019, 4:28 PM IST

ETV Bharat / state

'అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం'

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం తాత్కాలిక రాజధాని పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

'అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం'
'అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం'

'అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం'

గతంలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైందని... రాష్ట్ర విభజనతో నష్టం జరిగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాత్కాలిక రాజధాని తప్పని చెప్పటం లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details